PM Modi: మోదీ నెక్ట్స్ టార్గెట్ ఏపీయేనట.. టచ్లోకి నేతలు..!
అనుకున్నది జరగకపోతే ఎవరికైనా ఎలా ఉంటుందో కానీ మన ప్రధాని మోదీకి మాత్రం చాలా ఆగ్రహం వస్తుందనుకుంటా. ఎలాగైనా పట్టుబట్టి సాధిస్తారు. ఇప్పుడీ విషయం ఎందుకంటే.. రాజ్యాంగ సవరణలకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.