Pawan Kalyan: పవన్కు రూటు వేసింది తెలంగాణ నేతలేనా? ప్రత్యర్థులే ప్రచారకర్తలా?
ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు తెలంగాణకే రావాలన్న ఆలోచన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదిలో ఉందో లేదో కానీ రెచ్చగొట్టి …
Discover the latest news and stories tagged with Janasena
ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు తెలంగాణకే రావాలన్న ఆలోచన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదిలో ఉందో లేదో కానీ రెచ్చగొట్టి …
రాజకీయాల్లో సంఘటనలు అనేవి ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా పట్టించుకోనవసరం లేదు. కానీ భావోద్వేగాలనేవి మాత్రం శాశ్వతం. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన వివాదాన్ని కేవలం ఒక టీవీ డిబేట్, …
అనుకున్నది జరగకపోతే ఎవరికైనా ఎలా ఉంటుందో కానీ మన ప్రధాని మోదీకి మాత్రం చాలా ఆగ్రహం వస్తుందనుకుంటా. ఎలాగైనా పట్టుబట్టి సాధిస్తారు. ఇప్పుడీ విషయం ఎందుకంటే.. రాజ్యాంగ సవరణలకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఆపరేషన్ నిర్వహించారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఆయనకు ఏం జరిగింది? ఎందుకు సర్జరీ చేశారనేది విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఏపీలో కుల జాడ్యం బాగా ఎక్కువ. రాజకీయాలు సైతం కులాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ రెండు, మూడు కులాలదే ఆధిపత్యం. ఆ కులాలే.. పదవుల కోసం పాకులాడుతూ ఉంటాయి. మొత్తంగా చూస్తే కమ్మ, …
ఏపీకి రాజధాని అనేది పన్నెండేళ్ల అక్కడి ప్రజల కల. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే తరువాత వచ్చిన వైసీపీ మూడు రాజధానుల పాట అందుకుంది. దీంతో ఏపీకి రాజధాని అనేదే …
ఎన్ని మాటలు.. ఎన్ని అవమానాలు.. ఎన్నింటినో తట్టుకుని నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎంగా ఇప్పుడు సింహాసనాన్ని అధిరోహించారు. అది ఆయన ఓపికకు దక్కిన గౌరవం.. ప్రస్తుతం పవన్ ఒక …
కేంద్రంలో నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీనికి కౌంట్ డైన్ కూడా ప్రారంభమైంది. ఏపీ విషయానికి వస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
టీడీపీ, జనసేనల మధ్య చిచ్చు రగిలిస్తేనే వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం వైసీపీలో ఏ2గా ఉండి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి సైతం చెప్పారు.
మనం బలపడాలంటే ఎదుటి వ్యక్తిని బలహీనం చేస్తే సింపుల్గా సరిపోతుంది. ఈ విషయాన్ని వైసీపీ బాగా తలకెక్కించుకున్నట్టుగా ఉంది. పైగా కొద్ది రోజుల క్రితం వైసీపీలో ఓ వెలుగు వెలిగి.. తదనంతర పరిణామాల కారణంగా …
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్యాలెస్ను వీడి జనాల్లోకి వచ్చారు. పూర్తిగా కాదులెండి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడో.. ఆయన మాట్లాడాల్సిన అవసరం పడినప్పుడో అలా వస్తుంటారు కదా.
వాస్తవానికి ఏపీ కులానికి పెద్ద పీట వేస్తుందనడంలో సందేహమే లేదు. ఏపీలో రెండు, మూడు కులాలదే హవా అని చెబుతారు. అవి కమ్మ, కాపు. గోదావరి జిల్లాల వైపు వెళితే కాపుల హవా ఎక్కువగా …
రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పదే పదే వినిపిస్తున్న హర్ణవీణ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నాయకుడు అరవ శ్రీధర్. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు వీరిద్దరూ. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లని …
రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవులు అనుభవించడం ఒక్కటే కాదు, వందల కళ్లకు జవాబుదారీగా ఉండటం. ముఖ్యంగా వెకిలి చేష్టలకు దిగితే ఆ పతనం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి అరవ శ్రీధర్ ఎపిసోడ్ …
అవును.. రాజకీయాల్లో టైమ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు గాక ఉండదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్యాలస్ గోడల మధ్య, పరదాల మాటున పాలన సాగించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ …
నూతన సంవత్సరం వచ్చేసింది. మునుపున్న లెక్కలన్నీ మారిపోతాయి. ఈ ఏడాది పొలిటికల్ ఇంట్రెస్ట్ను అయితే క్రియేట్ చేయబోతోందనడంలో సందేహమే లేదు.
ఎక్కడైనా సరే.. రాష్ట్రం ఏదైనా కూడా ప్రతిపక్ష నేతలు నిందిస్తే ప్రభుత్వాన్ని నిందిస్తారు లేదంటే విమర్శలు గుప్పిస్తారు. తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్. ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీపై …
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినా, ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే కాక, పార్టీల భవిష్యత్తును బలంగా నిలబెట్టుకోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. జనసేనలో నెంబర్.2గా ఓ వెలుగు వెలిగిన.. వెలుగుతున్న ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.!
జనసేన కీలక నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసి ఏడాది పూర్తయింది.
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ విడుదల ఆగిపోవడం వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ వార్త విని బాలయ్య వ్యతిరేక రాజకీయ శిబిరాలు, ముఖ్యంగా వైసీపీ, జనసేన శ్రేణులు …
హెడ్డింగ్ చూడగానే.. ఎవరీ డీకే (DK), పీకే (PK) అనే డౌట్ వచ్చింది కదూ? అవునండోయ్, వీళ్లిద్దరూ మీకు బాగా తెలిసిన ప్రముఖులే. ఇందులో ఒకరు డీకే శివకుమార్ (DK Shivakumar) (కర్ణాటక డిప్యూటీ …
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు ఇప్పుడు పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ప్రత్యర్థులపైనే దృష్టి సారించే ఆయన, ప్రస్తుతం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ‘మూడో …
ఏపీ (AP)లో ఇప్పడు హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారా? అంటే విజయసాయిరెడ్డి (Vijayasai Reddy). ఆయన సైలెంట్గా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.. కానీ ఆయన మాటలు పొలిటికల్ రీఎంట్రీకేనంటూ టాక్ నడుస్తోంది.
తెలంగాణ రాజకీయాలు (Telangana Politcs) ప్రస్తుతం అరెస్టుల అదృష్టంపై ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఒకవేళ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరెస్టు జరిగితే, గతంలో …
భారత రాజకీయ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన అరుదైన సీనియర్ నాయకుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ముందుంటారు.
తన తొలి దశ వ్యూహాన్ని మార్చుకుంటూ, ప్రస్తుతం ‘మనం బలపడాల్సిందే’ అనే కొత్త పంథాలో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమకు పదవుల కంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యమని సేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీలో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే.. వైసీపీ (YCP)లోకి ఓ కీలక నేత రాబోతున్నారని.. దీనిలో ఎంత నిజముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి పార్టీ ఫుల్ ప్యాక్ ఉంది.
బాలయ్య (Balayya).. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)పై తీవ్ర విన్నారా? తీవ్ర అసహనంతో ఉన్నారట.
ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం, చిరు సోదరుడు పవన్ కల్యాణ్కు గుచ్చుకోలేదంటారా? పక్కాగా ఆయన మనసు నొచ్చుకునే ఉంటుంది.
ఎవరు అవునన్నా.. కాదన్నా ఆయనో ప్రజా ప్రతినిధి.. పైగా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. ఆయనపై మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా..
అధికారంలో ఉండగా ఒక్కరూ కుదురుగా ఉన్నది లేదు. రెచ్చిపోయి మరీ నోటికి, చేతులకు పని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంపై కఠిన వైఖరితో ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు తన స్టాండ్ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రమల నుంచి బయటకు వస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కొన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు.
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.
తెలుగోడు.. తెలంగాణ వ్యక్తి మంచి స్టెప్ అయితే వేశారు. మరి ఆ అడుగుకు ఎంతమంది తమ అడుగులు కలుపుతారనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఇంతకీ ఎవరా తెలంగాణ వ్యక్తి అంటారా?
ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.