YS Jaganmohan Reddy: మారిన జగన్.. మార్పు మంచికేనా?
రాజకీయాల్లో ఒక్కో అడుగూ ఆచి తూచి వేయాలంటారు. గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఎలా పడితే అలా అడుగులు వేస్తూ పోతే దెబ్బవుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే …
Discover the latest news and stories tagged with APPolitics
రాజకీయాల్లో ఒక్కో అడుగూ ఆచి తూచి వేయాలంటారు. గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఎలా పడితే అలా అడుగులు వేస్తూ పోతే దెబ్బవుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే …
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఆపరేషన్ నిర్వహించారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఆయనకు ఏం జరిగింది? ఎందుకు సర్జరీ చేశారనేది విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు శనివారం సాయంత్రం వైద్యులు సర్జరీ నిర్వహించారు. పవన్ కొద్ది నెలలుగా ఆరోగ్యపరమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ఏపీలో కుల జాడ్యం బాగా ఎక్కువ. రాజకీయాలు సైతం కులాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ రెండు, మూడు కులాలదే ఆధిపత్యం. ఆ కులాలే.. పదవుల కోసం పాకులాడుతూ ఉంటాయి. మొత్తంగా చూస్తే కమ్మ, …
అమరావతి.. ఏపీ ప్రజల ఆత్మగౌరవం. ఇన్నాళ్లకు తమకు రాజధాని ఉంది అని గర్వంగా చెప్పుకునే క్షణమిది. ఇదొక చారిత్రక విజయ క్షణమని హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం అభివర్ణించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అరాచకాలు, ఎంతోమంది అమాయకులు బలయ్యారు. వారిలో డాక్టర్ సుధాకర్ ఒకరు. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్, వైద్యులకు తగినంత పీపీఈ కిట్లు, మాస్క్లు …
ఏపీకి రాజధాని అనేది పన్నెండేళ్ల అక్కడి ప్రజల కల. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే తరువాత వచ్చిన వైసీపీ మూడు రాజధానుల పాట అందుకుంది. దీంతో ఏపీకి రాజధాని అనేదే …
ప్రపంచం ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న విషయం దొరికిందా? దానిని చిలువలు పలవలు చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. సోషల్ మీడియా ఫాస్ట్ అయిన తర్వాత మంచి, చెడు ఏకతాటిపై …
ఎన్ని మాటలు.. ఎన్ని అవమానాలు.. ఎన్నింటినో తట్టుకుని నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎంగా ఇప్పుడు సింహాసనాన్ని అధిరోహించారు. అది ఆయన ఓపికకు దక్కిన గౌరవం.. ప్రస్తుతం పవన్ ఒక …
నటి దివ్యవాణి తాను కమ్మ కులానికి చెందిన వ్యక్తినని.. తొలుత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించే దానినని ఆ తరువాత క్రైస్తవ మతం స్వీకరించినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తప్పేమీ లేదు.
నెగిటివ్ రివ్యూలు ఇచ్చి సక్సెస్ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై శివాజీ మండిపడ్డారు. అసలు సక్సెస్ను సక్సెస్ను అడ్డుకునేంత సత్తా ఎవరికి ఉంది? నెగిటివ్ రివ్యూలు సినిమా సక్సెస్ను అడ్డుకోగలవా?
కేంద్రంలో నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీనికి కౌంట్ డైన్ కూడా ప్రారంభమైంది. ఏపీ విషయానికి వస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
టీడీపీ, జనసేనల మధ్య చిచ్చు రగిలిస్తేనే వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం వైసీపీలో ఏ2గా ఉండి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి సైతం చెప్పారు.
మనం బలపడాలంటే ఎదుటి వ్యక్తిని బలహీనం చేస్తే సింపుల్గా సరిపోతుంది. ఈ విషయాన్ని వైసీపీ బాగా తలకెక్కించుకున్నట్టుగా ఉంది. పైగా కొద్ది రోజుల క్రితం వైసీపీలో ఓ వెలుగు వెలిగి.. తదనంతర పరిణామాల కారణంగా …
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది మొదలు.. బెంగుళూరు ఎలహంక ప్యాలెస్లోనే ఉంటున్నారు. మధ్యలో వచ్చినా కూడా ఆయన ఒకట్రెండు రోజుల పర్యటనకే పరిమితమవుతున్నారు.
కొన్ని విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కుల పిచ్చి ఉండొచ్చు.. కానీ అది మొత్తం వ్యవస్థను దెబ్బతీసేలా ఉండకూడదు. ముఖ్యంగా ఏపీలో ఈ కుల పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది.
పెళ్లి ఒకటే.. కానీ జరిగిన అనర్ధాలే బోలెడు. ఎవరు తీసుకునే అర్థం వారు తీసుకుంటున్నారు. మొత్తానికి రచ్చ రంబోలా. ఇంతకీ ఏ పెళ్లి? ఏంటా అనర్థాలు.. నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ …
రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క.. అధికారం లేనప్పుడు మరో లెక్క ఉంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం సీన్ ఎప్పుడూ హీట్గానే ఉంటుంది. తాజాగా చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుటుంబ …
సినిమా, రాజకీయాలు కావేవీ కుల పంచాయతీలకనర్హం అంటున్నారు ఇప్పటి ప్రజానీకం. సినీరంగాన్ని కులమే రాజ్యమేలుతోందని కొందరు ఆరోపిస్తూ ఉంటారు.. ఏపీ రాజకీయాలను సైతం కులమే శాసిస్తోందనేది అందరూ చెబుతున్న మాట.
ఏంటో ఈ జనాలు బోడిగుండుకి.. మోకాలుకి ముడి పెట్టేస్తూ ఉంటారు. ఒక మాటని మంచికీ వాడొచ్చు.. చెడుకి వాడొచ్చు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టీం చెడుకే వాడేస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్యాలెస్ను వీడి జనాల్లోకి వచ్చారు. పూర్తిగా కాదులెండి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడో.. ఆయన మాట్లాడాల్సిన అవసరం పడినప్పుడో అలా వస్తుంటారు కదా.
వాస్తవానికి ఏపీ కులానికి పెద్ద పీట వేస్తుందనడంలో సందేహమే లేదు. ఏపీలో రెండు, మూడు కులాలదే హవా అని చెబుతారు. అవి కమ్మ, కాపు. గోదావరి జిల్లాల వైపు వెళితే కాపుల హవా ఎక్కువగా …
నోరా తేకే వీపునకు చేటు అని అంటారు. అంటే నోరు అదుపులో పెట్టుకోకుంటే.. ఆ దెబ్బ వీపునకు తగులుతుంది. నాలుక ఉంది కదాని ఇష్టమొచ్చినట్టు ఆడిస్తే ఎదురయ్య పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పదే పదే వినిపిస్తున్న హర్ణవీణ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నాయకుడు అరవ శ్రీధర్. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు వీరిద్దరూ. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లని …
రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవులు అనుభవించడం ఒక్కటే కాదు, వందల కళ్లకు జవాబుదారీగా ఉండటం. ముఖ్యంగా వెకిలి చేష్టలకు దిగితే ఆ పతనం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి అరవ శ్రీధర్ ఎపిసోడ్ …
రాజకీయాల్లో 'టైమ్' ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో అంత ఈజీగా చెప్పడం కష్టం. నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్ర రోడ్లపై తిరుగుతూ.. సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై …
‘పెళ్లికొడుకు వాడు.. కానీ వాడేసుకున్న షర్ట్ మాత్రం నాది’ అని ఓ సినిమాలో రజినీకాంత్ చెబుతాడు. సినిమాలో కాబట్టి ఆ డైలాగ్ బాగా వర్కవుట్ అయ్యింది కానీ రియల్ లైఫ్లో అలా జరిగితే రచ్చ …
అవును.. రాజకీయాల్లో టైమ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు గాక ఉండదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్యాలస్ గోడల మధ్య, పరదాల మాటున పాలన సాగించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ …
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘ఏ2’ అంటే ఒకప్పుడు అధికారం వెనుక ఉన్న అసలు చక్రవర్తి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నీడలా ఉంటూ, పార్టీని గెలిపించడంలో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న …
విజన్ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే విజన్! ఇది నేడు తెలుగు నేలనే కాదు, యావత్ ప్రపంచం గర్వంగా చెప్పుకుంటున్న వాస్తవం. తెలుగు వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నేడు వారి …
ఒకవేళ చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకోకుంటే టీడీపీ పరిస్థితేంటి? సర్వనాశం అయ్యుండేది కదా.. అప్పుడు ఎన్టీఆర్ జనాల దృష్టిలో మహానుభావుడు అయ్యుండేవారా? పార్టీ పతనమై.. మనిషి ఉండి ఉంటే ఆయనను ఇప్పుడు మహానుభావుడు …
జగనన్న వదిలిన బాణం తిరిగి ‘వైసీపీ’ గూటికే చేరుతోందా? అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. కలిసి ఉంటే కలదు సుఖమనే నానుడి ఇన్నాళ్లకు అన్నాచెల్లెళ్లకు అర్థమైనట్టుంది. ఆస్తుల కోసం విడిపోతే అస్తిత్వమే లేకుండా పోయే …
కొడాలి నాని విషయంలో రెండో ప్రధాన అడ్డంకి ఆయన అనారోగ్యం. ఇప్పటికే అనారోగ్య కారణాలతో గత 18 నెలలకుపైగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తాజాగా సంక్రాంతి వేడుకలకు కూడా ఆయన హాజరు కాలేదు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కాకినాడ జిల్లా పిఠాపురం ( Pithapuram ) నియోజకవర్గంలో నేడు (శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా …
దుష్ట సాంగత్యం ఎప్పటికీ మంచిది కాదని అంటారు. కానీ దాన్ని పదే పదే రిపీట్ చేస్తే కష్టం కదా. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోందని అనలేం కానీ.. బీఆర్ఎస్ మాత్రం తన గొయ్యి తనే …
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? తెలంగాణలో అయితే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మునిసిపల్ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఆంధ్ర మాటేంటి? ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి? ఎప్పుడు …
నోరా తేకే వీపునకు చేటు అంటారు పెద్దలు. సామెతలేవీ ఊరికే పుట్టలేదు. అన్నీ ఏదో ఒక సందర్భంలో మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతూనే ఉంటాయి. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని …
ఐఏఎస్.. అంటే భారత పరిపాలన యంత్రాంగానికి ఉక్కు చట్రం. ఈ మూడక్షరాల వెనుక ఒక దశాబ్దాల గంభీరత ఉంది. దేశాన్ని నడిపించే మేధో సంపత్తి ఉంది. సామాన్యుడి కంటికి వీరు అపర మేధావులు, ప్రభుత్వానికి …
‘శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు.. అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో వెళ్తాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్న మాటలు ఇప్పుడు ఏపీ వీధుల్లో అక్షరాలా …
‘మంగలమ్మా మంగలమ్మా నీ తల ఎక్కడ అంటే.. చాటలో ఉందని చెప్పిందట’ సజ్జల వ్యవహారశైలి కూడా అలాగే ఉంది. ఉన్న వాస్తవాన్ని పక్కనబెట్టి.. లేని వాటి గురించి గొప్పలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినా, ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే కాక, పార్టీల భవిష్యత్తును బలంగా నిలబెట్టుకోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
తండ్రీకొడుకుల మధ్యే గట్టి పోటీ నెలకొని ఉన్నట్లనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా పట్టువిడవకుండా ముందుకు సాగుతున్నారు. ఈ పోటీలో ఇద్దరిలో ఎవరు నెగ్గినా..
ఇటీవల బేవరేజెస్ బాండ్ల మీద అప్పులు తెచ్చింది అంటూ తనదైన శైలిలో బుగ్గన మాస్టారు లెక్కల క్లాస్ మొదలుపెట్టారు. అప్పట్లో వైసీపీ (YCP) అప్పులు తేవాలనుకుంటే అప్పు కిక్కు అని ఆడిపోసుకున్నారని, ఇప్పుడు ఎవరూ …
‘అన్నదమ్ములు అరకొర.. అక్కాచెల్లెళ్లు అపరంజి’ అని సామెత చెబుతుంది. కానీ, ప్రస్తుత తెలుగు రాజకీయాల్లో మాత్రం అన్నదమ్ముల సంగతి అటుంచితే, సొంత అన్నలపైనే రాఖీలు కట్టిన సోదరీమణులు యుద్ధం ప్రకటించారు!
అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. జనసేనలో నెంబర్.2గా ఓ వెలుగు వెలిగిన.. వెలుగుతున్న ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.!
2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నేతల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో తమ దూకుడుతో సుపరిచితులైన కీలక నేతలు …
జనసేన కీలక నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసి ఏడాది పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలలో ఒకప్పుడు కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ఫైర్బ్రాండ్లు..
ఇండిగో విమానయాన సంక్షోభం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక ఊపు ఊపేసింది. అయితే, ఈ సంక్షోభం కారణంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాటి ఏకంగా అమెరికాలోని …
దేశంలో ఇటీవలి కాలంలో విమాన ప్రయాణీకులకు నరకం చూపించిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కంటే..
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలోనూ హాస్యాస్పదంగా మారాయి.
సింహాసనం చెంతనే ఉంటారు.. కానీ, సింహాధిపతి మాత్రం కాలేరు. నిన్నామొన్నటి దాకా ‘కాబోయే సీఎం’ అనిపించుకున్నా.. ఆఖరికి రాజ్యాంగేతర ‘ఉప’ హోదాతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
రాజధాని అమరావతి వ్యవహారాల్లో గత దశాబ్దంగా ఏకఛత్రాధిపత్యం వహించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? ఆయనను ఉద్దేశించి టీడీపీ వర్గాల్లోనే జోకులు వేసుకునే ‘అమరావతి స్పెషల్ మినిస్టర్’ హోదాకు తెరపడుతోందా?
అమరావతి మట్టిని కలిపి మూడు ప్రాంతాల అభివృద్ధికి తెర లేపిన ఆంధ్రప్రదేశ్లో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య తెలంగాణ రాజకీయాలకు దిష్టి తీసినంత పని చేసింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో సంఘ సంస్కర్త అన్నట్టుగా.. విజనరీకి ఐకాన్ అన్నట్టుగా చెబుతూ.. వైఎస్ లెక్క తప్పదంటూ చేస్తున్న రచ్చ చూస్తుంటే.. ఆ పార్టీ నేతలు సైతం విస్తుబోతున్నారు. బోడిగుండుకి.. మోకాలుకి ముడిపెడితే …
హెడ్డింగ్ చూడగానే.. ఎవరీ డీకే (DK), పీకే (PK) అనే డౌట్ వచ్చింది కదూ? అవునండోయ్, వీళ్లిద్దరూ మీకు బాగా తెలిసిన ప్రముఖులే. ఇందులో ఒకరు డీకే శివకుమార్ (DK Shivakumar) (కర్ణాటక డిప్యూటీ …
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు ఇప్పుడు పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ప్రత్యర్థులపైనే దృష్టి సారించే ఆయన, ప్రస్తుతం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ‘మూడో …
అవును.. రాజకీయాల్లో మాటలే మారణాయుధాలు ఇది అక్షర సత్యం. కొన్ని మాటలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి, మరికొన్ని... గుండెల నిండా భయాన్ని, అసహ్యాన్ని నింపుతాయి. ‘రప్పా రప్పా’ అంటూ నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో …
వ్యక్తిగత దాడులు ఎప్పుడూ తగవని లోకేష్ హితవు పలికారు. మనం వారికి రాజకీయ ప్రత్యర్థులం అయితే కావొచ్చు కానీ.. వారిని కించపరిచేలా ప్రవర్తించవద్దన్నారు. ఇలాంటి కంటెంట్ను మరింత వైరల్ అవకుండా చూడాలని ప్రతి ఒక్కరినీ …
ఏపీ (AP)లో ఇప్పడు హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారా? అంటే విజయసాయిరెడ్డి (Vijayasai Reddy). ఆయన సైలెంట్గా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.. కానీ ఆయన మాటలు పొలిటికల్ రీఎంట్రీకేనంటూ టాక్ నడుస్తోంది.
భారత రాజకీయ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన అరుదైన సీనియర్ నాయకుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ముందుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్ షర్మిల (YS Sharmila), తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. ఈ ఇద్దరు బలమైన మహిళా నేతల ప్రయాణం ప్రస్తుతం ఒకే తీరులో …
జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంటుందని.. వారు ఎలా చెబితే అలా నడుచుకుంటారని కూడా అంటారు. మరి ఆ కోటరీలో వైసీపీ (YSRCP) విజయానంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) లేరా? ఉంటే ఆయన సలహాలు …
అయోధ్య రామయ్యకు మాత్రమే వైసీపీ హయాంలో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డూలు అందాయట. మిగిలిన భక్తులంతా అందుకున్నది కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలేనని ఒకరకంగా ధర్మారెడ్డి అంగీకరించారు.
ఏం చేసినా బెంగుళూరు ఎలహంక ప్యాలెస్ను మాత్రం జగన్ వీడరు. ప్రస్తుతం పాదయాత్ర రూట్ మ్యాప్, సభల వివరాలు అన్నీ కూడా ఆ ప్యాలెస్లో కూర్చొనే సిద్ధం చేస్తున్నారట. మరి పాదయాత్ర అయినా ఏపీలో …
టీడీపీ యువ నేత, ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కేవలం 4 గంటల వ్యవధిలో 4 వేల సమస్యలను విన్నారు అన్నదే ఆ సంచలనాత్మక ప్రకటన! ఈ గణాంకం నిజంగానే జరిగి …
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో వైసీపీ (YCP) 11 సీట్లతో సరిపెట్టుకుని ఘోర పరాజయం పాలై 17 నెలలు గడిచిపోయింది. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan …
రాజకీయాల్లోకి యువ రక్తం ప్రవేశించినప్పుడు.. వేగం పెరుగుతుంది, నిర్ణయాలు కఠినమవుతాయి. ఇప్పుడు టీడీపీ (TDP)లో అదే జరుగుతోంది! పార్టీకి అన్నీ తానై, భవిష్యత్తుకు భరోసానిచ్చే శక్తిగా యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ (Nara …