Telangana News: సోషల్ మీడియా పోస్టులపై తస్మాత్ జాగ్రత్త..
ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం పేరిట ఎవరిపైనైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలేదే లేదని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారం, దుష్ప్రచారం, కులమతాల మధ్య వివాదాలు సృష్టించేలా పోస్టులు, కామెంట్లు పెట్టేవారిపై …