
CM Chandrababu: కూటమికి ఇబ్బందికరంగా ఆ రెండు అంశాలు.. సెట్ చేయకుంటే..
కాలం.. అన్నింటికంటే చాలా శక్తివంతమైంది! ఓడల్ని బండ్లు, బండ్లను ఓడలుగా మార్చగల శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంటుందంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
Discover the latest news and stories tagged with YS Jaganmohan Reddy
కాలం.. అన్నింటికంటే చాలా శక్తివంతమైంది! ఓడల్ని బండ్లు, బండ్లను ఓడలుగా మార్చగల శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంటుందంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
ప్రస్తుతం ఏపీలో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే.. వైసీపీ (YCP)లోకి ఓ కీలక నేత రాబోతున్నారని.. దీనిలో ఎంత నిజముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి పార్టీ ఫుల్ ప్యాక్ ఉంది.
ఎవరు అవునన్నా.. కాదన్నా ఆయనో ప్రజా ప్రతినిధి.. పైగా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. ఆయనపై మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా..
ఇప్పుడు వైసీపీ కనీసం స్థానిక ఎన్నికల్లోనే పోటీ చేసే పరిస్థితి లేదని ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోవాల్సిన అవసరమూ లేదు.
ఆటకైనా.. పాటకైనా.. మాటకైనా.. దేనికైనా సమవుజ్జీ ఉంటేనే అది ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా సరే.. అసెంబ్లీ లేదంటే శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయంటే..
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ కూకటివేళ్లతో సహా పడిపోయేందుకు సిద్ధంగా ఉంది.. అయినా సరే.. మాకు పట్టదు.. మేము ఆ లంకలోనే అదేనండీ యలహంక ప్యాలెస్లోనే ఉంటా అంటే ఎవరికి నష్టం?
ఏపీలో రాజకీయంగా తల పండిన వారు ఒకవైపుంటే.. వాపుని చూసి బలుపు అనుకుని దెబ్బ తిన్నవారు మరొకవైపు ఉన్నారనేది నిపుణుల భావన. తల పండిన వారు చేసే రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు కదా.
ఏపీలోని కూటమి ప్రభుత్వం సైలెంటుగా తన పని తాను చేసుకుపోతోందా? లేదంటే జనం ఏదో జరుగబోతోందంటూ ఊహించుకుంటున్నారా? అసలేం జరుగుతోంది. వాస్తవానికి ఈడీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ ఉండదు..
ఒకరిని ఫాలో అవడమంటే మనల్ని మనం కోల్పోవడమే. ముఖ్యంగా నాయకులు అస్సలు ఒకరిని ఫాలో అవకూడదు. దీని కారణంగా తనకు అనుయాయులైన నేతలు, నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు.
అధికారంలో ఉండగా ఒక్కరూ కుదురుగా ఉన్నది లేదు. రెచ్చిపోయి మరీ నోటికి, చేతులకు పని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంపై కఠిన వైఖరితో ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు తన స్టాండ్ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన
‘శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు’ అనేది ఓ సినిమా డైలాగ్. అన్ని వేళలా ఇది నిజం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అక్షరాలా నిజమే అనిపిస్తూ ఉంటుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రమల నుంచి బయటకు వస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కొన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు.
రాజకీయాల్లో విమర్శలకు ఏదీ అనర్హం కాదని ఈ విషయం గురించి వింటే తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి పేరు రచ్చ నడుస్తోంది. వాస్తవానికి తండ్రి ఇంటి పేరు కొడుక్కి వస్తుంది కానీ తల్లి ఇంటి పేరు …
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.
భార్య కోసం మహల్స్ నిర్మించిన వారు చరిత్రలో అతి తక్కువ మంది ఉన్నారు. షాజహాన్ సైతం ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ కట్టాడు. ఇప్పటికీ అదొక అద్భుతమే.
‘అలవి కాని చోట అధికుల మన రాదు.. కొంచెముండుటెల్ల కొదువ లేదు..’ అని ఓ మహానుభావుడు చెప్పాడు. అధినేతకు ఉండాల్సిన లక్షణం ఓర్పు, సహనం.. సమస్యను హూందాగా డీల్ చేయగలగడం..
మాణిక్యం ఠాగూర్ సవాల్పై చర్చ పెట్టనప్పుడే జగన్కు దమ్ము లేదని అర్థమైందని.. మోదీకి హాట్లైన్లో ఉన్నాడు కాబట్టి జగన్ దత్తపుత్రుడు అయ్యాడు. జగన్ మాదిరిగా బలప్రదర్శన యాత్రలు చేసి..
కడప జిల్లా పులివెందుల వైసీపీ కంచుకోట. వైసీపీ అధినేత జగన్ స్వస్థలం. అలాంటి చోట టీడీపీ జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.
ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.
జగన్ కానీ.. ఊ అంటే ఆ అంటే నోరేసుకుని పడిపోయే ఆయన పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరూ ఎందుకో నేరుగా రంగంలోకి దిగట్లేదు. బీజేపీ వ్యతిరేకంగా రాహుల్తో కలిసి స్టెప్ తీసుకోవచ్చుగా.. తీసుకోలేదేం?
అనుకోకుండా చేసిన ఒక పని రివర్స్ అయితే ఎలా ఉంటుంది? మన ప్రమేయం లేకపోవచ్చుగాక.. కావాలనే చేశారని అంటారు కదా.. అసలే లోకులు పలు కాకులు.. చిన్న దానికే నానార్థాలు.. పరమార్థాలు తీసి రచ్చ …