Nara Lokesh: లోకేశ్ తస్మాత్ జాగ్రత్త.. ఆ ఇద్దరు మనోళ్లు కాదు ‘పగోళ్లు’!
ఇండిగో విమానయాన సంక్షోభం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక ఊపు ఊపేసింది. అయితే, ఈ సంక్షోభం కారణంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాటి ఏకంగా అమెరికాలోని …
Discover the latest news and stories tagged with YCP
ఇండిగో విమానయాన సంక్షోభం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక ఊపు ఊపేసింది. అయితే, ఈ సంక్షోభం కారణంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాటి ఏకంగా అమెరికాలోని …
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ విడుదల ఆగిపోవడం వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ వార్త విని బాలయ్య వ్యతిరేక రాజకీయ శిబిరాలు, ముఖ్యంగా వైసీపీ, జనసేన శ్రేణులు …
సింహాసనం చెంతనే ఉంటారు.. కానీ, సింహాధిపతి మాత్రం కాలేరు. నిన్నామొన్నటి దాకా ‘కాబోయే సీఎం’ అనిపించుకున్నా.. ఆఖరికి రాజ్యాంగేతర ‘ఉప’ హోదాతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
అమరావతి మట్టిని కలిపి మూడు ప్రాంతాల అభివృద్ధికి తెర లేపిన ఆంధ్రప్రదేశ్లో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య తెలంగాణ రాజకీయాలకు దిష్టి తీసినంత పని చేసింది.
ఏపీ (AP)లో ఇప్పడు హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారా? అంటే విజయసాయిరెడ్డి (Vijayasai Reddy). ఆయన సైలెంట్గా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.. కానీ ఆయన మాటలు పొలిటికల్ రీఎంట్రీకేనంటూ టాక్ నడుస్తోంది.
అయోధ్య రామయ్యకు మాత్రమే వైసీపీ హయాంలో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డూలు అందాయట. మిగిలిన భక్తులంతా అందుకున్నది కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలేనని ఒకరకంగా ధర్మారెడ్డి అంగీకరించారు.
ఏం చేసినా బెంగుళూరు ఎలహంక ప్యాలెస్ను మాత్రం జగన్ వీడరు. ప్రస్తుతం పాదయాత్ర రూట్ మ్యాప్, సభల వివరాలు అన్నీ కూడా ఆ ప్యాలెస్లో కూర్చొనే సిద్ధం చేస్తున్నారట. మరి పాదయాత్ర అయినా ఏపీలో …
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో వైసీపీ (YCP) 11 సీట్లతో సరిపెట్టుకుని ఘోర పరాజయం పాలై 17 నెలలు గడిచిపోయింది. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan …
వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy)కి ఇప్పుడు అరుదైన, అనూహ్యమైన గౌరవం దక్కింది. టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కుట్రలతో ఆయన్ను ఒక అక్రమ మద్యం …
కిండపడ్డా పై చేయి మాదే అనే వ్యక్తులు కొందరుంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం చెప్పుకోవాల్సి వస్తే మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) గురించి చెప్పుకోవాలి. ఆయన్నేమి పోలీసులు ఏ స్వాతంత్ర్య పోరాటంలోనో …
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు సర్వసాధారణం. కానీ చేసే విమర్శ సరైనదై ఉండాలి. లేదంటే బూమరాంగ్ అయి తిరిగి విమర్శ చేసిన వారి మెడకే చుట్టుకుంటుంది. ప్రస్తుతం వైసీపీ (YCP) పరిస్థితి ఇదే.
ఏపీ రాజకీయాలు (AP Politics) ఎప్పుడూ ఇంట్రస్టింగ్గానే ఉంటాయి. ఒకరి కంచుకోట మరొకరికి సొంతమవ్వొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏపీలో వచ్చేసి కొన్ని జిల్లాలు రాజకీయంగా చాలా చైతన్యాన్ని కలిగి ఉంటాయి.
‘త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు’ అంటూ మోదీ వ్యాఖ్యానించడం వెనుక మర్మమేంటనేది ఆసక్తికరంగా మారింది. ఫిజికల్గా అలా తయారవుతారని అన్నారా? లేదంటే పొలిటికల్గా అలా తయారవుతావని అన్నారా?
ప్రస్తుతం ఏపీలో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే.. వైసీపీ (YCP)లోకి ఓ కీలక నేత రాబోతున్నారని.. దీనిలో ఎంత నిజముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి పార్టీ ఫుల్ ప్యాక్ ఉంది.
ఇంత జరిగాక విజ్ఞుడైన రాజకీయ నేత (Political Leader) ఎవరైనా అసలు తప్పిదం ఎక్కడ జరిగిందనేది అన్వేషించుకుంటారు. కానీ జగన్ మాత్రం ఐప్యాక్ దెబ్బేసిందని..
ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం, చిరు సోదరుడు పవన్ కల్యాణ్కు గుచ్చుకోలేదంటారా? పక్కాగా ఆయన మనసు నొచ్చుకునే ఉంటుంది.
ఏపీ అసెంబ్లీ సాక్షిగా రచ్చ ప్రారంభమైంది. మొన్నటి వరకూ చప్పగా సాగిన అసెంబ్లీ సమావేశాలు నిన్న మాత్రం ఘాటెక్కాయి. నాడు శ్రీకృష్ణుడు ఒక పర్సస్తో ఖాండవ దహనం చేయిస్తే..
ఇప్పుడు వైసీపీ కనీసం స్థానిక ఎన్నికల్లోనే పోటీ చేసే పరిస్థితి లేదని ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోవాల్సిన అవసరమూ లేదు.
ఆటకైనా.. పాటకైనా.. మాటకైనా.. దేనికైనా సమవుజ్జీ ఉంటేనే అది ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా సరే.. అసెంబ్లీ లేదంటే శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయంటే..
గుడిని.. గుడిలో లింగాన్ని మింగేవారున్నారని వింటూనే ఉన్నాం.. పెద్దలు ఊరికే ఈ మాటను అనరు. ఎంతో అనుభవించి చెబుతారు. అయితే ఈ సామెత కొన్ని సందర్భాల్లో నిజమవుతుంది కూడా.
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ కూకటివేళ్లతో సహా పడిపోయేందుకు సిద్ధంగా ఉంది.. అయినా సరే.. మాకు పట్టదు.. మేము ఆ లంకలోనే అదేనండీ యలహంక ప్యాలెస్లోనే ఉంటా అంటే ఎవరికి నష్టం?
ఏపీలో రాజకీయంగా తల పండిన వారు ఒకవైపుంటే.. వాపుని చూసి బలుపు అనుకుని దెబ్బ తిన్నవారు మరొకవైపు ఉన్నారనేది నిపుణుల భావన. తల పండిన వారు చేసే రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు కదా.
ఏపీలోని కూటమి ప్రభుత్వం సైలెంటుగా తన పని తాను చేసుకుపోతోందా? లేదంటే జనం ఏదో జరుగబోతోందంటూ ఊహించుకుంటున్నారా? అసలేం జరుగుతోంది. వాస్తవానికి ఈడీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ ఉండదు..
ఒకరిని ఫాలో అవడమంటే మనల్ని మనం కోల్పోవడమే. ముఖ్యంగా నాయకులు అస్సలు ఒకరిని ఫాలో అవకూడదు. దీని కారణంగా తనకు అనుయాయులైన నేతలు, నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు.
అధికారంలో ఉండగా ఒక్కరూ కుదురుగా ఉన్నది లేదు. రెచ్చిపోయి మరీ నోటికి, చేతులకు పని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంపై కఠిన వైఖరితో ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు తన స్టాండ్ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన
‘శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు’ అనేది ఓ సినిమా డైలాగ్. అన్ని వేళలా ఇది నిజం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అక్షరాలా నిజమే అనిపిస్తూ ఉంటుంది.
ర్యాంకుల్లోనే కాదు.. రియల్గానూ ఆయనొక లెజెండే. పెద్దవాళ్లను కనిపెట్టుకుంటే కుదరదు. పేదవాళ్లను కాచుకున్నవాడే నిజమైన నాయకుడు. ఆయన్ను మాత్రం నాయకుడు అనకూడదట.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రమల నుంచి బయటకు వస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కొన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు.
రాజకీయాల్లో విమర్శలకు ఏదీ అనర్హం కాదని ఈ విషయం గురించి వింటే తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి పేరు రచ్చ నడుస్తోంది. వాస్తవానికి తండ్రి ఇంటి పేరు కొడుక్కి వస్తుంది కానీ తల్లి ఇంటి పేరు …
ఒక ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఓటమి ప్రపంచం అంటే ఏమిటో చూపిస్తుంది. మనవాళ్లెవరు.. పరాయివాళ్లెవరు? అనేది ఈ ఓటమితోనే తెలుస్తుంది. అలా అన్నీ తెలుసొచ్చాక..
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.
భార్య కోసం మహల్స్ నిర్మించిన వారు చరిత్రలో అతి తక్కువ మంది ఉన్నారు. షాజహాన్ సైతం ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ కట్టాడు. ఇప్పటికీ అదొక అద్భుతమే.
‘మాట తప్పను.. మడం తిప్పను..’ అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడిన పాట ఇది. మరి అధికారం కోల్పోయాక పరిస్థితేంటి? అప్పుడే మాటపై నిలబడలే.. ఇప్పుడింకేం నిలబడతారు?
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు నేడు (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ఆయన అనుచరులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
‘రాజధాని కోసం పొన్నూరును ముంచేశారు.. ఊళ్లు మునిగిపోతున్నాయ్.. ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడింది..’ ఆగండి.. ఆగండి.. భయపడిపోకండి.. ఇవన్నీ నిజాలు కాదు..
మాణిక్యం ఠాగూర్ సవాల్పై చర్చ పెట్టనప్పుడే జగన్కు దమ్ము లేదని అర్థమైందని.. మోదీకి హాట్లైన్లో ఉన్నాడు కాబట్టి జగన్ దత్తపుత్రుడు అయ్యాడు. జగన్ మాదిరిగా బలప్రదర్శన యాత్రలు చేసి..
కడప జిల్లా పులివెందుల వైసీపీ కంచుకోట. వైసీపీ అధినేత జగన్ స్వస్థలం. అలాంటి చోట టీడీపీ జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.
ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.
జగన్ కానీ.. ఊ అంటే ఆ అంటే నోరేసుకుని పడిపోయే ఆయన పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరూ ఎందుకో నేరుగా రంగంలోకి దిగట్లేదు. బీజేపీ వ్యతిరేకంగా రాహుల్తో కలిసి స్టెప్ తీసుకోవచ్చుగా.. తీసుకోలేదేం?