YS Jagan: చిల్లర చోరీని సమర్థించిన జగన్.. అడ్డంగా బుక్కయ్యారుగా!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలోనూ హాస్యాస్పదంగా మారాయి.
Discover the latest news and stories tagged with Tirumala
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలోనూ హాస్యాస్పదంగా మారాయి.
‘సోనూ.. మనం రిచెస్ట్ బిచ్చగాళ్లంరా తిరుపతిలో’ అంటూ యాంకర్ శివ జ్యోతి చేసిన వెకిలి చేష్టలకు సరైన గుణపాఠమే చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. వారి ఆధార్ కార్డులను బ్లాక్ చేసింది.
గుడిని.. గుడిలో లింగాన్ని మింగేవారున్నారని వింటూనే ఉన్నాం.. పెద్దలు ఊరికే ఈ మాటను అనరు. ఎంతో అనుభవించి చెబుతారు. అయితే ఈ సామెత కొన్ని సందర్భాల్లో నిజమవుతుంది కూడా.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు నేడు (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ఆయన అనుచరులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.