KCR: ఉద్యమంలా ఎగిసిన బీఆర్ఎస్ పతనానికి ఆ ఇద్దరే కారకులా?
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
Discover the latest news and stories tagged with TDP
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
దేశంలో ఇటీవలి కాలంలో విమాన ప్రయాణీకులకు నరకం చూపించిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కంటే..
రాజధాని అమరావతి వ్యవహారాల్లో గత దశాబ్దంగా ఏకఛత్రాధిపత్యం వహించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? ఆయనను ఉద్దేశించి టీడీపీ వర్గాల్లోనే జోకులు వేసుకునే ‘అమరావతి స్పెషల్ మినిస్టర్’ హోదాకు తెరపడుతోందా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో సంఘ సంస్కర్త అన్నట్టుగా.. విజనరీకి ఐకాన్ అన్నట్టుగా చెబుతూ.. వైఎస్ లెక్క తప్పదంటూ చేస్తున్న రచ్చ చూస్తుంటే.. ఆ పార్టీ నేతలు సైతం విస్తుబోతున్నారు. బోడిగుండుకి.. మోకాలుకి ముడిపెడితే …
హెడ్డింగ్ చూడగానే.. ఎవరీ డీకే (DK), పీకే (PK) అనే డౌట్ వచ్చింది కదూ? అవునండోయ్, వీళ్లిద్దరూ మీకు బాగా తెలిసిన ప్రముఖులే. ఇందులో ఒకరు డీకే శివకుమార్ (DK Shivakumar) (కర్ణాటక డిప్యూటీ …
ఏపీ (AP)లో ఇప్పడు హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారా? అంటే విజయసాయిరెడ్డి (Vijayasai Reddy). ఆయన సైలెంట్గా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.. కానీ ఆయన మాటలు పొలిటికల్ రీఎంట్రీకేనంటూ టాక్ నడుస్తోంది.
తెలంగాణ రాజకీయాలు (Telangana Politcs) ప్రస్తుతం అరెస్టుల అదృష్టంపై ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఒకవేళ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరెస్టు జరిగితే, గతంలో …
భారత రాజకీయ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన అరుదైన సీనియర్ నాయకుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ముందుంటారు.
టీడీపీ యువ నేత, ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కేవలం 4 గంటల వ్యవధిలో 4 వేల సమస్యలను విన్నారు అన్నదే ఆ సంచలనాత్మక ప్రకటన! ఈ గణాంకం నిజంగానే జరిగి …
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో వైసీపీ (YCP) 11 సీట్లతో సరిపెట్టుకుని ఘోర పరాజయం పాలై 17 నెలలు గడిచిపోయింది. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan …
రాజకీయాల్లోకి యువ రక్తం ప్రవేశించినప్పుడు.. వేగం పెరుగుతుంది, నిర్ణయాలు కఠినమవుతాయి. ఇప్పుడు టీడీపీ (TDP)లో అదే జరుగుతోంది! పార్టీకి అన్నీ తానై, భవిష్యత్తుకు భరోసానిచ్చే శక్తిగా యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ (Nara …
వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy)కి ఇప్పుడు అరుదైన, అనూహ్యమైన గౌరవం దక్కింది. టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కుట్రలతో ఆయన్ను ఒక అక్రమ మద్యం …
ఏపీ రాజకీయాలు (AP Politics) ఎప్పుడూ ఇంట్రస్టింగ్గానే ఉంటాయి. ఒకరి కంచుకోట మరొకరికి సొంతమవ్వొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏపీలో వచ్చేసి కొన్ని జిల్లాలు రాజకీయంగా చాలా చైతన్యాన్ని కలిగి ఉంటాయి.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hindupuram MLA Nandamuri Balakrishna)ను అభిమానులు ఇవాళ (సోమవారం) ఓ కోరిక కోరారు. అది విన్న బాలయ్య (Balayya) అవాక్కయ్యారు. ఎప్పుడూ లేనిది.. ఎందుకిలా?
తన తొలి దశ వ్యూహాన్ని మార్చుకుంటూ, ప్రస్తుతం ‘మనం బలపడాల్సిందే’ అనే కొత్త పంథాలో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమకు పదవుల కంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యమని సేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.
కాలం.. అన్నింటికంటే చాలా శక్తివంతమైంది! ఓడల్ని బండ్లు, బండ్లను ఓడలుగా మార్చగల శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంటుందంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
ప్రస్తుతం ఏపీలో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే.. వైసీపీ (YCP)లోకి ఓ కీలక నేత రాబోతున్నారని.. దీనిలో ఎంత నిజముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి పార్టీ ఫుల్ ప్యాక్ ఉంది.
ఒకప్పుడు అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju)ను రాజకీయంగా డమ్మీని చేసి కాలర్ ఎగురవేసిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు ఇప్పుడు ఆయన తలదన్నే వ్యక్తొకరు వచ్చారు.
బాలయ్య (Balayya).. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)పై తీవ్ర విన్నారా? తీవ్ర అసహనంతో ఉన్నారట.
ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం, చిరు సోదరుడు పవన్ కల్యాణ్కు గుచ్చుకోలేదంటారా? పక్కాగా ఆయన మనసు నొచ్చుకునే ఉంటుంది.
ఇప్పుడు వైసీపీ కనీసం స్థానిక ఎన్నికల్లోనే పోటీ చేసే పరిస్థితి లేదని ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోవాల్సిన అవసరమూ లేదు.
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ కూకటివేళ్లతో సహా పడిపోయేందుకు సిద్ధంగా ఉంది.. అయినా సరే.. మాకు పట్టదు.. మేము ఆ లంకలోనే అదేనండీ యలహంక ప్యాలెస్లోనే ఉంటా అంటే ఎవరికి నష్టం?
ఏపీలో రాజకీయంగా తల పండిన వారు ఒకవైపుంటే.. వాపుని చూసి బలుపు అనుకుని దెబ్బ తిన్నవారు మరొకవైపు ఉన్నారనేది నిపుణుల భావన. తల పండిన వారు చేసే రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు కదా.
అధికారంలో ఉండగా ఒక్కరూ కుదురుగా ఉన్నది లేదు. రెచ్చిపోయి మరీ నోటికి, చేతులకు పని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మామూలు పోరు కాదు, ఇది బీఆర్ఎస్కు జీవన్మరణ సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు..
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంపై కఠిన వైఖరితో ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు తన స్టాండ్ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన
‘శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు’ అనేది ఓ సినిమా డైలాగ్. అన్ని వేళలా ఇది నిజం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అక్షరాలా నిజమే అనిపిస్తూ ఉంటుంది.
ఒకప్పుడు నారా లోకేష్కి.. ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూసేవారు గుర్తించే ఉంటారు. మాట్లాడటానికే తడబడే నారా లోకేష్ ఎక్కడ? తడుముకోకుండా సమాధానాలిచ్చే నారా లోకేష్ ఎక్కడ?
ఒక ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఓటమి ప్రపంచం అంటే ఏమిటో చూపిస్తుంది. మనవాళ్లెవరు.. పరాయివాళ్లెవరు? అనేది ఈ ఓటమితోనే తెలుస్తుంది. అలా అన్నీ తెలుసొచ్చాక..
ఒకప్పుడు తన అపాయింట్మెంట్ ఇవ్వడానికే ఆలోచించిన వ్యక్తి.. కొంతకాలం తర్వాత నా దగ్గరికే రావడం లేదేంటని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? సక్సెస్ అంటే ఇది కదా అనిపిస్తుంది.
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.
రాజకీయ జీవితమంటే నిరంతర పరుగుపందెం లాంటిది. ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి లేకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. అలసిపోయి ఆగిపోతే, అక్కడితో అంతా ముగిసిపోతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతల పట్ల ఎన్నడూ లేనంతగా కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.
‘మాట తప్పను.. మడం తిప్పను..’ అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడిన పాట ఇది. మరి అధికారం కోల్పోయాక పరిస్థితేంటి? అప్పుడే మాటపై నిలబడలే.. ఇప్పుడింకేం నిలబడతారు?
ఎన్టీఆర్ దూరంగా ఉంటే పార్టీకి వచ్చే నష్టం ఏమిటి? చంద్రబాబు తన రెక్కల కష్టంతో నిలబెట్టుకున్న పార్టీ ఇది. దీనిని కాదని ఎన్టీఆర్కు సపోర్ట్గా నిలిచేదెందరు?
‘రాజధాని కోసం పొన్నూరును ముంచేశారు.. ఊళ్లు మునిగిపోతున్నాయ్.. ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడింది..’ ఆగండి.. ఆగండి.. భయపడిపోకండి.. ఇవన్నీ నిజాలు కాదు..
‘అలవి కాని చోట అధికుల మన రాదు.. కొంచెముండుటెల్ల కొదువ లేదు..’ అని ఓ మహానుభావుడు చెప్పాడు. అధినేతకు ఉండాల్సిన లక్షణం ఓర్పు, సహనం.. సమస్యను హూందాగా డీల్ చేయగలగడం..
ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడే మంచి నాయకుడవుతాడు. కొంచెం సంయమనం పాటించడం వల్ల పోయేదేం లేదు. కొందరికి షార్ట్ టెంపర్.. ఆవేశం ఒకట్రెండు క్షణాలే కానీ అది చేసే డ్యామేజ్ చాలా పెద్దది.
కడప జిల్లా పులివెందుల వైసీపీ కంచుకోట. వైసీపీ అధినేత జగన్ స్వస్థలం. అలాంటి చోట టీడీపీ జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.
ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.