Pawan Kalyan: పిఠాపురంలో గొడవలు సృష్టిస్తే.. తిష్టవేసి ఏరిపారేస్తా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కాకినాడ జిల్లా పిఠాపురం ( Pithapuram ) నియోజకవర్గంలో నేడు (శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా …
Discover the latest news and stories tagged with Pulivendula
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కాకినాడ జిల్లా పిఠాపురం ( Pithapuram ) నియోజకవర్గంలో నేడు (శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా …
ఇప్పుడు వైసీపీ కనీసం స్థానిక ఎన్నికల్లోనే పోటీ చేసే పరిస్థితి లేదని ఏపీ ప్రజలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోవాల్సిన అవసరమూ లేదు.
ఏకంగా సీఎం చంద్రబాబునాయుడికే ఓ వ్యక్తి లీగల్ నోటీసులు పంపించారు. అసలు ఎవరా వ్యక్తి? ఎందుకు నోటీసులు పంపించారు? అనే విషయాలు తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోతారు.
ఏపీలో రాజకీయంగా తల పండిన వారు ఒకవైపుంటే.. వాపుని చూసి బలుపు అనుకుని దెబ్బ తిన్నవారు మరొకవైపు ఉన్నారనేది నిపుణుల భావన. తల పండిన వారు చేసే రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు కదా.
ఒక ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఓటమి ప్రపంచం అంటే ఏమిటో చూపిస్తుంది. మనవాళ్లెవరు.. పరాయివాళ్లెవరు? అనేది ఈ ఓటమితోనే తెలుస్తుంది. అలా అన్నీ తెలుసొచ్చాక..
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.
‘అలవి కాని చోట అధికుల మన రాదు.. కొంచెముండుటెల్ల కొదువ లేదు..’ అని ఓ మహానుభావుడు చెప్పాడు. అధినేతకు ఉండాల్సిన లక్షణం ఓర్పు, సహనం.. సమస్యను హూందాగా డీల్ చేయగలగడం..
కడప జిల్లా పులివెందుల వైసీపీ కంచుకోట. వైసీపీ అధినేత జగన్ స్వస్థలం. అలాంటి చోట టీడీపీ జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.