Akhanda2: ఆగిపోతే పండుగ చేసుకుంటున్న జనసేన, వైసీపీ!
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ విడుదల ఆగిపోవడం వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ వార్త విని బాలయ్య వ్యతిరేక రాజకీయ శిబిరాలు, ముఖ్యంగా వైసీపీ, జనసేన శ్రేణులు …
Discover the latest news and stories tagged with Janasena
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ విడుదల ఆగిపోవడం వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ వార్త విని బాలయ్య వ్యతిరేక రాజకీయ శిబిరాలు, ముఖ్యంగా వైసీపీ, జనసేన శ్రేణులు …
హెడ్డింగ్ చూడగానే.. ఎవరీ డీకే (DK), పీకే (PK) అనే డౌట్ వచ్చింది కదూ? అవునండోయ్, వీళ్లిద్దరూ మీకు బాగా తెలిసిన ప్రముఖులే. ఇందులో ఒకరు డీకే శివకుమార్ (DK Shivakumar) (కర్ణాటక డిప్యూటీ …
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు ఇప్పుడు పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ప్రత్యర్థులపైనే దృష్టి సారించే ఆయన, ప్రస్తుతం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ‘మూడో …
ఏపీ (AP)లో ఇప్పడు హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారా? అంటే విజయసాయిరెడ్డి (Vijayasai Reddy). ఆయన సైలెంట్గా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.. కానీ ఆయన మాటలు పొలిటికల్ రీఎంట్రీకేనంటూ టాక్ నడుస్తోంది.
తెలంగాణ రాజకీయాలు (Telangana Politcs) ప్రస్తుతం అరెస్టుల అదృష్టంపై ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఒకవేళ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరెస్టు జరిగితే, గతంలో …
భారత రాజకీయ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన అరుదైన సీనియర్ నాయకుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ముందుంటారు.
తన తొలి దశ వ్యూహాన్ని మార్చుకుంటూ, ప్రస్తుతం ‘మనం బలపడాల్సిందే’ అనే కొత్త పంథాలో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమకు పదవుల కంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యమని సేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీలో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే.. వైసీపీ (YCP)లోకి ఓ కీలక నేత రాబోతున్నారని.. దీనిలో ఎంత నిజముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి పార్టీ ఫుల్ ప్యాక్ ఉంది.
బాలయ్య (Balayya).. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)పై తీవ్ర విన్నారా? తీవ్ర అసహనంతో ఉన్నారట.
ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం, చిరు సోదరుడు పవన్ కల్యాణ్కు గుచ్చుకోలేదంటారా? పక్కాగా ఆయన మనసు నొచ్చుకునే ఉంటుంది.
ఎవరు అవునన్నా.. కాదన్నా ఆయనో ప్రజా ప్రతినిధి.. పైగా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. ఆయనపై మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా..
అధికారంలో ఉండగా ఒక్కరూ కుదురుగా ఉన్నది లేదు. రెచ్చిపోయి మరీ నోటికి, చేతులకు పని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంపై కఠిన వైఖరితో ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు తన స్టాండ్ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రమల నుంచి బయటకు వస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కొన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు.
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.
తెలుగోడు.. తెలంగాణ వ్యక్తి మంచి స్టెప్ అయితే వేశారు. మరి ఆ అడుగుకు ఎంతమంది తమ అడుగులు కలుపుతారనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఇంతకీ ఎవరా తెలంగాణ వ్యక్తి అంటారా?
ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.