
YSRCP: ఆ మాటలు.. ఆ నిర్ణయం.. వైసీపీ వైఖరిలో కొత్త మలుపు!
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల అంశంపై కఠిన వైఖరితో ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు తన స్టాండ్ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన