
Modi Government: సామాన్యుడిపై కాస్త కరుణ చూపిన మోదీ సర్కార్.. దిగి వచ్చిన నిత్యావసరాల ధరలు
మొత్తానికి జనాలపై మోదీ సర్కార్ ఇంత కాలానికి కాస్త కరుణ చూపింది. జీఎస్టీ సంస్కరణలు నిన్నటి (సోమవారం) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే నిత్యావసరాల ధరల నుంచి..