
P Chidambaram: ముంబై ఉగ్రదాడుల తర్వాత యూఎస్ ఆపకుంటే పాక్ను మట్టుబెట్టేవాళ్లమే..
2008 ముంబై ఉగ్రదాడుల (Mumbai Terror Attacks) గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం (Former Union Home Minister P Chidambaram) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.